Tuesday, November 16, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౯౯(399)


( సాల్వుండు ద్వారకన్నిరోధించుట)

10.2-841-క.
టులపురత్రయదనుజో
త్కదుస్తర బాధ్యమానధారుణిగతి న
ప్పుభేదన మెంతయు వి
స్ఫుపీడం జెంది వగల సుడివడుచుండన్.
10.2-842-చ.g7

ని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు ,qq1 రౌక్మిణేయుఁ డv
జ్జముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా
ములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే

 రుచి గ్రాల నున్నతరస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్.

భావము:
త్రిపురాసురులవల్ల బాధపడిన భూలోకం లాగ ద్వారకానగరం సాల్వుడిచేత మిక్కిలి ఇక్కట్లపాలై దుఃఖంతో కలత చెందింది. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=842

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: