Wednesday, November 14, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 47

10.1-526-వ.
ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగిచన వారలం జూచి బలభ ద్రుండు తనలోఁ నిట్లని తలంచె.


భావము:
ఈ విధంగా కుమారులను కౌగలించుకోవడంతో కలిగిన ఆనందబాష్పాలతో నిండిన కన్నులతో గోపకులు కుమారులను వదలిపెట్టి గోవులను మళ్ళించుకుని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: