Saturday, November 5, 2016

తెలుగు భాగవతం - 5వ తెలుగు ప్రపంచ మహాసభలు, సింగపూరు




5వ. ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, సింగపూరులో మొదటిరోజు. .
తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ ప్రచార వ్యవహారాల బాధ్యుడు
శ్రీ ఊలపల్లి భాస్కర కిరణ్ ప్రసంగ పరిచయం చేసాడు. ఇదే ఆ విడియో
అలాగే బెంగళూరు కర్నాటక తో సమాంతరంగా శ్రీ ఊలపల్లి ఫణి కిరణ్ ప్రచురించిన బృహత్  చరణిగ్రంథం (మొబైల్ బుక్కు) ఆవిష్కరణ కూడా సింగపూరులో చేశాడు.  

1 comment:

Unknown said...

బాగున్నది.విదేశాలో మన పోతన భాగతవంలోని సాంకేతిక నైపుణ్యాన్ని తెలియ జెప్పారు.
తెలుగు దశదిశలా వ్యాపింపజేయడానికి ప్రయత్నంచేస్తున్న మీకు మీనాన్నగారికి అభినందన అక్షర సుమాంజలలు.