Wednesday, May 11, 2016

శ్రీ గురుభ్యోనమః


నిన్న 10వ తారీఖున శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి జయంతి.
ఈ రోజు శ్రీశ్రీశ్రీ శంకరాచార్యులవారి జయంతి.
ఈ శుభ సందర్భంలో భగవానుని కృప మన భాగవతప్రియులు అందరికి వారి కుటుంబ పరివారాలకు అపారంగా అందించమని మా నల్లనయ్యను వేడుకుంటున్నాను
ఆచార్య త్రయంలో ప్రథములు శ్రీశ్రీశ్రీ మధ్వాచార్యులు వారు, శైవానికి గురు సంప్రదాయోద్దరణకు ఆద్య గురువు.
తరువాతి కాలం వారు శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులు వారు వైష్ణవానికి ఆధారభూతుడు. అమృతుల్యం వారి ప్రసాదం మధురాష్టకం.
తరువాతి కాలం వారు శ్రీశ్రీశ్రీ శంకరాచార్యులవారు విశిష్టాధ్వైతకర్తలు హైందవంలో ఏది తలచినా వారి ముద్ర తప్పక ఉండే మహానుభావులు నహి నహి రక్షతి అంటూనే తిరుగులేని అపర గురువుగా మార్గం చూపిన పరమ గురువు
ఈ ఆచార్య త్రయం సాక్షాత్తు భగవత్ స్వరూపాలే. వారికి సాష్గాంగ నమస్కారములు
గురువరేణ్యులారా మా భాగవత ప్రియులకు సజ్ఞానం అనుగ్రహించండి.

No comments: