Tuesday, April 5, 2016

దుర్మిఖి ఉగాది కార్యక్రమాలలో తెలుగుభాగవతం 09, 10 - ఏప్రిల్ 2016

చదువుకుందాం భాగవతం: : బాగుపడదాం మనం అందరం
దుర్ముఖి ఉగాది సందర్భంగా పోతన తెలుగు భాగవతం కార్యక్రమాలు మన రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్నాయి రండి.
ఈ రెండు కార్యక్రమాలకూ అందరూ ఆహ్వానితులే.
1) 09వ తారీఖు ఏప్రిల్, 2016న మధ్యాహ్నం 3:00 గంటలకు "ఢిల్లీ తెలుగు అకాడమీ" వారి ఉగాది ఉత్సవాలలో భాగంగా మన భాగవత బంధువు శ్రీ బండి శ్రీనివాసు తెలుగుభాగవత.ఆర్గ్ పరిచయం మరియు శ్రీనృసింహ కల్యాణం మున్నగు కార్యక్రమాలు
వేదిక తిరుపతి బాలాజి ఆలయం,  గోలే మార్కెట్, ఢిల్లీ.  వివరాలకు https://www.facebook.com/events/1023406987731144/

2) 10వ తారీఖు ఏప్రిలే 2016న మధ్యాహ్నం 2:00 గంటలకు తెలుగు భాగవత ప్రచార సమితి, హైదరాబాదు, తెలుగు సాహితి, ఢిల్లీ ల వారి పోతన భాగవత పూజా మహోత్సవము.
పిల్లల సంగీతవిభావరి, భాగవత పద్య పఠన పోటీలో పాల్గొన్న పిల్లల కార్యక్రమం, ప్రముఖుల ఉపన్యాసాలు మున్నగునవి ఉంటాయి
వేదిక ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, 1, దీన్ దయాల్ మార్గ్, ఢిల్లీ ITO- మెట్రో ప్రక్కన
చదువుకుందాం భాగవతం: : బాగుపడదాం మనం అందరం


No comments: